వార్తలకు తిరిగి వెళ్లండి

రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదేశాల మేరకు దివాన్ చెరువులోని బీజాపూరి టౌన్షిప్ నందు హైవే రోడ్డు నుండి బీటీ రోడ్డు నిర్మాణ పనులకు కూటమి నాయకులు శనివారం శంకుస్థాపన చేశారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.65 లక్షల అంచనాలతో ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, పంచాయతీ కార్యదర్శి, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

