Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్తీ దవాఖానను తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ

Follow Udayam on Google
RR REDDY Sep 09, 2026 7:41 PM నిజామాబాద్General
బస్తీ దవాఖానను తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ - Udayam
ముదక్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలోని కానాపూర్ బస్తీ దవాఖానను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టిక, రికార్డులు, ఓపీ రిజిస్టర్, మందుల నిల్వలను పరిశీలించారు. సీజనల్ వ్యాధులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...