వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీ, దేశిటిక్యాలలోని అర్బన్, బస్తీ దవాఖానాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సిబ్బంది హాజరు, మందుల లభ్యతను పరిశీలించారు. రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరికీ సకాలంలో నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
Comments
Loading comments...

