వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్కూరు మండలంలోని తిమ్మాపూర్ వద్ద ఎస్ఆర్ఎన్ కే డిగ్రీ నర్సింగ్ కళాశాలల విద్యార్థుల శుక్రవారం కోసం నూతన బస్సు సౌకర్యం కల్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి విద్యార్థులతో కలిసి బస్సులో ప్రయాణించారు. బాన్సువాడ నుంచి కొల్లూరు దామరంచ రైతునగర్ అన్నారం చిన్చెల్లి కిష్టాపూర్ మీదుగా తిమ్మాపూర్ నుంచి దేశాయిపేటలోని కళాశాలలకు బస్సు నడపనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

