వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ మండలం పగిడ్యాల్ గ్రామంలో బస్పల్లి వెంకటమ్మ మృతి చెందడంతో గ్రామాభివృద్ధి గ్రూప్లో సమాచారం పంచుకున్నారు. స్పందించిన గ్రామస్తులు తమకు తోచినంత సాయం అందించారు. ఇలా మొత్తం రూ.9,000 జమైంది.
సేకరించిన రూ.9,000ను వెంకటమ్మ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నీరటి కృష్ణయ్య, వార్డు మెంబర్ కావలి బాలయ్య, గుట్టమీది కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

