వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాజీపేట మండలం పత్తూరు కాశీ నాయన ఆశ్రమం సమీపంలో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
బస్సుల కోసం రోడ్డుపై వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు. ఎండ, వర్షానికి అవస్థలు పడుతున్నామని చెప్పారు. ఐదు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

