వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకల్లో జగన్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పొలం వివాదం, పాత కక్షల నేపథ్యంలోనే ప్రత్యర్థులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
ఘటనపై మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

