Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో వ్యక్తి దారుణ హత్య

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 12:20 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడలో వ్యక్తి దారుణ హత్య - Udayam
విజయవాడలో సోమవారం ఓ హోటల్‌లో తమిళనాడుకు చెందిన నరేష్‌ను ముగ్గురు వ్యక్తులు హత్య చేసినట్లు సమాచారం. సత్యనారాయణపురంలోని హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు మరియు హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...