వార్తలకు తిరిగి వెళ్లండి

శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఎండగట్టాలని మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన అట్టర్ఫ్లాప్ అయిందని విమర్శించిన ఆయన, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు సహా ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్ధృత పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

