వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నారాయణఖేడ్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు.
ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలని కోరుతూ సబ్ కలెక్టర్ ఉమా హారతికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

