వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా మద్దూర్లో నిర్వహిస్తున్న పోరుబాట కార్యక్రమానికి ఖాజీపూర్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు బయలుదేరారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

