Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్‌లో బీఆర్‌ఎస్‌ నిరసన

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 2:30 PM సిద్దిపేటGeneral
హుస్నాబాద్‌లో బీఆర్‌ఎస్‌ నిరసన - Udayam
హుస్నాబాద్‌ మండలం పందిల్ల స్టేజీ వద్ద రైతు సమస్యలపై మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో రైతు సదస్సు, వంటావార్పు నిర్వహించారు. సతీష్‌ కుమార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీల అమలులో విఫలమైందని ఆరోపించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్‌, రైతు సంక్షేమంపై చర్చించారు.

Comments

G
Loading comments...