వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్కర్నూల్ రహమత్నగర్లో మున్సిపాలిటీకి చెందిన పాత బావిని అక్రమంగా కూల్చివేశారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
దీంతో కాలనీ ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణ చర్యలు కోరుతూ మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

