వార్తలకు తిరిగి వెళ్లండి
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో కల్యాణలక్ష్మి పథకంపై బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా పథకాన్ని రద్దు చేయించిందని బీఆర్ఎస్ నాయకుడు మర్రి జనార్ధన్ రెడ్డి ఆరోపించారు.
మహిళలతో కలిసి ఆయన నిరసన చేపట్టారు. కల్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
Comments
Loading comments...

