Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

17 ఏళ్ల తర్వాత ఇద్దరు సోదరుల నిర్దోషిత్వం

Follow Udayam Digital on Google
సాయి తేజ Aug 08, 2026 3:23 PM ఆల్ ఇండియా జాతీయ
17 ఏళ్ల తర్వాత ఇద్దరు సోదరుల నిర్దోషిత్వం - Udayam Digital
2009 హత్య కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న తుల్సీరామ్, హరప్రసాద్ రాజ్‌పాల్‌లను మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దర్యాప్తు, సాక్ష్యాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని పేర్కొంటూ వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్, సాక్షుల వాంగ్మూలాల్లో విరుద్ధతలు, హత్యాయుధంపై రక్తపు మరకలు లేకపోవడం వంటి అంశాలను కోర్టు గుర్తించింది. అభియోగాలు సందేహాతీతంగా నిరూపితం కాలేదని తెలిపింది.

Comments

G
Loading comments...