వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా చినరాజేరులో తనూజ(24) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జులై 2న వివాహమైన ఆమె, టెట్ రెస్పాన్స్ షీట్లో తక్కువ మార్కులు రావడంతో మనస్తాపానికి గురైనట్లు ఆమె తండ్రి తెలిపారు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనూజ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. పెదమానాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

