Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిడ్జి పనులు చేపట్టాలని నిరసన

Follow Udayam on Google
babu varun Aug 26, 2026 10:52 AM రాజన్న సిరిసిల్లGeneral
బ్రిడ్జి పనులు చేపట్టాలని నిరసన - Udayam
బోయిన్పల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి మధ్యలో ఉన్న బ్రిడ్జి శిథిలవాస్తకు చేరిందని సిపిఎం పార్టీ నాయకులు బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ శ్రీధర్ మాట్లాడుతూ.. నూతన బ్రిడ్జి విషయంలో పాలకులు అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి నిధులు మంజూరు చేసి నూతన బ్రిడ్జి చేపట్టాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...