వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు మరో 40 మంది వైసీపీ నేతలపై బుధవారం వినుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు.
144 సెక్షన్ అమల్లో ఉండగా అనుమతి లేకుండా మెగా డీఎస్సీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి పోలీసులను అడ్డుకున్నారన్న ఆరోపణలతో కేసు నమోదైంది.
Comments
Loading comments...

