Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మ కుమారీల రక్తదాన శిబిరానికి విశేష స్పందన

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 22, 2026 6:38 PM విజయనగరంGeneral
బ్రహ్మ కుమారీల రక్తదాన శిబిరానికి విశేష స్పందన - Udayam
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో సుమారు 82 మంది రక్తదాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈనెల 21 నుంచి 25 వరకు దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాల ద్వారా లక్ష యూనిట్ల రక్తాన్ని సేకరించడమే లక్ష్యమని కేంద్రం ఇన్‌ఛార్జి బి.శాంతి తెలిపారు.

Comments

G
Loading comments...