వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పటేల్ సాయిలు పుట్టిన 15 నిమిషాల్లోపు శిశువుకు ముర్రుపాలు ఇవ్వాలని సూచించారు.
రెండేళ్ల వరకు తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువులో రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

