వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు తొమ్మిది రోజుల పాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తితిదే ప్రకటించింది.
అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం తదితర సేవలతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతల ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది..
Comments
Loading comments...

