వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. పెద్ద గోల్కొండకు చెందిన యాదగిరి కుమారుడు నవతేజ్ పదో తరగతి చదువుతున్నాడు.
ఈ నెల 5న ఆలస్యంగా ఇంటికి రావడంతో తండ్రి మందలించాడు. 6న ఉదయం వాష్రూమ్కు వెళ్లిన నవతేజ్ ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

