Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింత గింజలతో బాలుడి మృతి

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 9:09 PM ఆదిలాబాద్General
చింత గింజలతో బాలుడి మృతి - Udayam
ఆదిలాబాద్‌ కేఆర్కే కాలనీకి చెందిన ఏడేళ్ల మంగేశ్‌ చింత గింజలు గొంతులో ఇరుక్కొని ఊపిరాడక మృతిచెందాడు. ఇంటి వద్ద ఆడుకుంటూ చింతకాయలు నములుతుండగా ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు బాలుడిని రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సీపీఆర్‌ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరించారు.

Comments

G
Loading comments...