వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం పౌష్ఠికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక సూచించారు. బోయిన్పల్లి ప్రభుత్వ పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె.. తరగతి గదులు, డైనింగ్ హాల్, మరుగుదొడ్లను పరిశీలించారు.
బేస్లైన్ టెస్టులు నిర్వహించి, విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
Comments
Loading comments...

