వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ మండలం షేర్పల్లిలో బోనాల ఉత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాల వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగింది. పలువురు విద్యుత్ షాక్కు గురై 15 మంది గాయపడ్డారు.
వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ కిషన్ నాయక్ గ్రామాన్ని సందర్శించారు.
Comments
Loading comments...

