వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణంలోని కురుమ కులస్తులు నిర్వహించిన బోనాల వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ హాజరై బోనం ఎత్తారు.
అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆమె కోరుకున్నారు.
Comments
Loading comments...

