వార్తలకు తిరిగి వెళ్లండి

ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా నిర్వహించే ఏనుగు అంబారీపై అమ్మవారి ఘటం ఊరేగింపు మార్గాన్ని ట్రాఫిక్-I డీసీపీ శ్రీ కె. రాహుల్ రెడ్డి, ఐపీఎస్ పరిశీలించారు.
భక్తుల రాకపోకలు ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా సాగేందుకు, ట్రాఫిక్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై తగిన సూచనలు అందించారు. భక్తుల సౌకర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

