Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాల పండుగలో పాల్గొన్న బీజేపీ నాయకులు

Follow Udayam on Google
madhu Aug 30, 2026 6:06 PM ములుగుGeneral
బోనాల పండుగలో పాల్గొన్న బీజేపీ నాయకులు - Udayam
ఏటూరునాగారం మండలంలోని కొత్తపేట, కోమటిపల్లి, కమలాపురం గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన బోనాల పండుగ వేడుకల్లో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. లింగంపెల్లి శ్రీనివాసరావు, చల్లా రాంకీ, పల్నాటి సతీష్, బి. గోపాలకృష్ణ, కర్రీ శ్రీనివాసరావు, ఇస్లావత్ శివకుమార్, కోలా నర్సింహామూర్తి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో కలిసి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

Comments

G
Loading comments...