వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా యూట్యూబర్స్, కళాకారుల బృందం సభ్యులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ను మర్యాదపూర్వకంగా కలిసి బోనాల జాతర కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను అందజేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బోనాల జాతరను ఘనంగా నిర్వహించనున్నట్లు కళాకారులు తెలిపారు. ఆహ్వానాన్ని స్వీకరించిన జ్యోతి లక్ష్మణ్ కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

