Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోడుప్పల్‌లో వెంకట్ రెడ్డి జెండా ఆవిష్కరణ

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 15, 2026 11:45 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
బోడుప్పల్‌లో వెంకట్ రెడ్డి జెండా ఆవిష్కరణ - Udayam
బోడుప్పల్‌లో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుల పోరాట ఫలితంగానే స్వతంత్ర భారతం ఆవిర్భవించిందన్నారు. దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...