Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోడెమ్మ బంగ్లాపై బ్రాహ్మణులకే సర్వహక్కులు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 19, 2026 8:01 PM విశాఖపట్నంGeneral
బోడెమ్మ బంగ్లాపై బ్రాహ్మణులకే సర్వహక్కులు - Udayam
విశాఖ నాయుడితోట లోని బ్రాహ్మణ జేఏసీ కీలక సమావేశం శనివారం ఘనంగా నిర్వహించ బడింది బ్రాహ్మణ జేఏసీ కన్వీనర్ కిరణ్ శర్మ, సలహాదారులు రాపర్తి కన్నా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య సలహాదారులు జేఏసీ సభ్యులు, వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, అర్చక పురోహితులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. బోడెమ్మ బంగ్లాకు సంబంధించిన సమస్యలు బ్రాహ్మణ సమాజ సంక్షేమంపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసు కున్నారు

Comments

G
Loading comments...