వార్తలకు తిరిగి వెళ్లండి

బొంరాస్పేట్–తుంకిమెట్ల రహదారిపై మలుపులు ఎక్కువగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలకు అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు. ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

