వార్తలకు తిరిగి వెళ్లండి

తేజ సజ్జా నటిస్తున్న ‘జాంబిరెడ్డి 2’ చిత్రంలో బాలీవుడ్ భామ శనయా కపూర్ కథానాయికగా ఎంపికయ్యారు. ప్రస్తుతం వీరిద్దరిపై కీలక సన్నివేశాలను సుపర్ణ్ వర్మ చిత్రీకరిస్తున్నారు.
ప్రశాంత్ వర్మ కథను అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్తో పాటు తేజ సజ్జా ‘మిరాయ్ 2’లోనూ నటిస్తున్నారు.
Comments
Loading comments...

