Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొగ్గును బంగారంగా మారుస్తాం అంటూ కొత్త మోసం..!

Follow Udayam on Google
Girish Bidkar Aug 11, 2026 10:22 PM హైదరాబాద్General
బొగ్గును బంగారంగా మారుస్తాం అంటూ కొత్త మోసం..! - Udayam
ఇళ్ల కింద గుప్తనిధులు ఉన్నాయని నమ్మించి 11 మంది వద్ద దాదాపు రూ. 1 కోటి వసూలు చేసిన ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నేలను తవ్వి బొగ్గు, నకిలీ నాణేల సంచిని ఉంచి, పూజల తర్వాత ఆ బొగ్గు బంగారంగా మారుతుందని బాధితులను వీరు బురిడీ కొట్టించారు. ఈ కేసులో రాజేంద్రనగర్ పోలీసులతో కలిసి షంషాబాద్ టాస్క్ ఫోర్స్ నలుగురిని అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...