వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావ పరిస్థితులతో బొబ్బెళ్లపాడు గ్రామంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించారు. వరి, మొక్కజొన్న, పత్తి, మిరపకు బదులుగా బీర సాగు చేస్తున్నారు.
తక్కువ నీటితో పంట పండించవచ్చని రైతులు చెబుతున్నారు. మార్కెట్లో మంచి ధర లభిస్తుందనే ఆశతో బీర సాగుపై ఆసక్తి చూపుతున్నారు. వర్షాలు లేక ఇబ్బందులు ఎదురైనా ఈ పంట కొంతమేర ఆదాయం అందిస్తుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

