వార్తలకు తిరిగి వెళ్లండి

జింబాబ్వేలోని కరీబా సరస్సులో బోటు బోల్తా పడిన ఘటనలో 15 మంది మృతి చెందగా, 27 మంది గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి 77 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.
బోటులో సుమారు 114 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు అంచనా. అధిక లోడ్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. జింబాబ్వే, జాంబియా మధ్య ఉన్న సరస్సులో భారీగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

