Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజోలిలో 20న రక్తదాన శిబిరం

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 08, 2026 5:57 PM జోగులాంబ గద్వాల్ General
రాజోలిలో 20న రక్తదాన శిబిరం - Udayam
చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 20న రాజోలి చిన్నబజార్‌లో ఉదయం 9 గంటలకు రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తదాన పోస్టర్‌ను ఆవిష్కరించారు. రవణం స్వామినాయుడు, అలంపూర్‌ అధ్యక్షుడు రాజోలి జి.శివరామయ్య పోస్టర్‌ను ఆవిష్కరించారు. అభిమానులు, యువత పెద్దఎత్తున పాల్గొని రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...