Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలందరి ఆశీస్సులు నాపై ఉండాలి: మంత్రి అనిత

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 8:32 PM అనకాపల్లి General
ప్రజలందరి ఆశీస్సులు నాపై ఉండాలి: మంత్రి అనిత - Udayam
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని తన నివాసంలో హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబసభ్యులతో కలిసి శ్రావణమాస వ్రతం నిర్వహించారు. పూజ అనంతరం మహిళలకు చీరలు, వాయినాలు అందించారు. నాలుగేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అనిత తెలిపారు. వచ్చే నెల 2న నియోజకవర్గానికి పోలవరం నీళ్లు వస్తాయని, సీఎం చంద్రబాబు జలహారతి ఇవ్వనున్నారని వెల్లడించారు.

Comments

G
Loading comments...