వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాల మండల కేంద్రంలో బ్లాక్ ఆఫీస్ వద్ద సింగిల్ విండో డైరెక్టర్ ముద్దం శీనును ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ముత్యంపేట సర్పంచ్ ధారం ఆది రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ రామలింగారెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు ఆనంద రెడ్డి, కాంగ్రెస్ నాయకులు హరినాథ్, పంజాల రమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

