Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారంపై బీజేవైఎం నిరసన

రాజేష్ కుమార్ Jul 27, 2026 3:03 PM రాజన్న సిరిసిల్లతెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారంపై బీజేవైఎం నిరసన - Udayam Digital
సిరిసిల్లలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బు వసూలు చేశారనే ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ దార్ల సందీప్‌పై కేసు నమోదైంది. దీనిపై కేటీఆర్‌ స్పందించాలని బీజేవైఎం నేతలు డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌ క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలువురు నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. సిరిసిల్లలో ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...