వార్తలకు తిరిగి వెళ్లండి

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కీలక సభ్యుల సమావేశం ఈ నెల 5న వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నివాసంలో జరగనుంది. భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించేందుకు సభ్యులు, విద్యార్థులు, స్వచ్ఛంద కార్యకర్తల సూచనలు తీసుకోనున్నారు.
నీట్ పేపర్ లీకేజీపై జరిగిన ఆందోళనల అనంతరం సమావేశంలో తదుపరి కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Comments
Loading comments...
