Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఒంటరి పోరుకు బీజేపీ

Follow Udayam Digital on Google
రవళి దేవి Aug 07, 2026 9:17 PM ఆల్ ఇండియా జాతీయ
తెలంగాణలో ఒంటరి పోరుకు బీజేపీ - Udayam Digital
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలిపారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, పార్టీ బలోపేతంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌తో సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...