వార్తలకు తిరిగి వెళ్లండి

22ఏ నిషేధిత భూముల జాబితాలో జరిగిన తప్పిదాలు, అక్రమ చేర్పులపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు.
జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

