వార్తలకు తిరిగి వెళ్లండి
భువనగిరిలో ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి క్యాంప్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. ఈ క్రమంలో కార్యాలయంపై రాళ్లు విసిరారు.
రాళ్లు వెనక్కి తగలడంతో పలువురు బీజేపీ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

