Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వందేమాతరంపై బీజేపీ ఆరోపణ

Follow Udayam on Google
కీర్తన్ Aug 16, 2026 7:24 AM ఆల్ ఇండియా జాతీయ
వందేమాతరంపై బీజేపీ ఆరోపణ - Udayam
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వందేమాతరాన్ని పూర్తిగా ఆలపించడంపై బీజేపీ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీఎల్‌ సంతోష్‌ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్‌ ఖండించింది. సోనియా వందేమాతరంపై అభ్యంతరం చెప్పలేదని, ఖర్గేకు కుర్చీ ఇవ్వాలని మాత్రమే కోరారని జైరామ్ రమేశ్‌ వివరణ ఇచ్చారు.

Comments

G
Loading comments...