Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ర్యాలీకి మహతోను అడ్డుకున్న పోలీసులు

Follow Udayam on Google
హరిక Aug 16, 2026 6:26 AM ఆల్ ఇండియా జాతీయ
ర్యాలీకి మహతోను అడ్డుకున్న పోలీసులు - Udayam
జార్ఖండ్‌లో నియామక సంస్కరణల కోసం 14 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న దేవేంద్రనాథ్‌ మహతోను రాంచీలో తిరంగా ర్యాలీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆస్పత్రిలోనే ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. త్రివర్ణపతాకంతో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన తనను పోలీసులు అడ్డుకున్నారని, ఈ క్రమంలో ఛాతికి గాయమైందని దేవేంద్రనాథ్‌ మహతో ఆరోపించారు.

Comments

G
Loading comments...