వార్తలకు తిరిగి వెళ్లండి

గోరంట్ల మండలం తిప్పరాజుపల్లి సమీపంలో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. ఎద్దుల బండిని బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బైక్ దెబ్బతింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

