వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విశాఖ లోని గదిరాజు ప్యాలెస్లో నిర్వహిస్తున్న బిజినెస్ ఎక్స్పో–2026ను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మూడో రోజు సందర్శించారు.
ఈ సందర్భంగా బిజినెస్ ఎక్స్పోలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను హోం మంత్రి అనిత పరిశీలించారు. ఎక్స్పోకు విచ్చేసిన హోం మంత్రి అనితకు ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
Comments
Loading comments...

