Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిజెపిలో చేరిన పలువురు నేతలు: ప్రధాని మోడీ పాలనకు ఆకర్షణ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 19, 2026 5:39 PM నిర్మల్General
బిజెపిలో చేరిన పలువురు నేతలు: ప్రధాని మోడీ పాలనకు ఆకర్షణ - Udayam
ప్రధాని నరేంద్ర మోడీ సుస్థిర పాలనకు ఆకర్షితులై పలువురు బిజెపిలో చేరినట్లు బిజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పలువురు బిజెపిలో చేరగా పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అన్ని వర్గాలకు అందించేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. నిర్మల్ ప్రముఖులు బిజెపిలు చేరడం అభినందనీయం అన్నారు.

Comments

G
Loading comments...