Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన కూటమి ప్రభుత్వాన్ని టీడీపీ స్వాగతించింది

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 19, 2026 7:28 PM చిత్తూరుGeneral
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన కూటమి ప్రభుత్వాన్ని టీడీపీ స్వాగతించింది - Udayam
దేశ చరిత్రలో బీసీలకు అండగా నిలిచిన పార్టీ టీడీపీనేనని చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు చెక్కుడుకుప్పం షణ్ముగం అన్నారు. కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని స్వాగతిస్తూ టీడీపీ కార్యాలయంలో నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నిర్ణయం బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి దోహదపడుతుందని షణ్ముగం పేర్కొన్నారు.

Comments

G
Loading comments...